రంగారెడ్డి జిల్లాలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. షాద్ నగర్ నియోజవర్గం కొత్తూరు మండలంలో గంజాయి చాక్లెట్ల విక్రయం కలకలం సృష్టిస్తోంది. కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రవర్తనలో...
రంగారెడ్డి: దేశంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ప్రత్యామ్నాయంగా బిఆర్ఎస్ పార్టీ మారిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సీఎం కాబోతున్నారని గ్రహించి తెలంగాణపై ఆ పార్టీ అగ్ర నేతలు దండయాత్ర చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గ...
చుట్టాలింటికొచ్చి ఓ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో జరిగింది. కర్మన్ ఘాట్లో నివాసం ఉండే రాకేష్ సైదాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు....
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న టేబుల్ టెన్నిస్ ఆడిటోరియం కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఆరుగురికి స్పల్ప గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన మొయినాబాద్...