రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తనిఖీల సందర్భంగా ముగ్గురు అనుమానితులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. బహ్రెయిన్, కువైట్, దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ముగ్గురు...
రంగారెడ్డి: మంచాల మండలంలోని భూములకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని విషయం.. ఎమ్మెల్యే పై అనుచిత ఆరోపణలు చేస్తే చూస్తూ సహించేది లేదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్...
రంగారెడ్డి జిల్లాలో రవాణా శాఖ అధికారులు కొరడా ఝులిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 30 ఆటోలను సీజ్ చేశారు. రాజేంద్రనగర్లో రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇతర జిల్లాల్లో...
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్ద దాదాపు 150 కిలోల నుండి 200 కిలోల వరకు పక్కా సమాచారం మేరకు గంజాయి తరలిస్తున్న వ్యక్తులను రాజేంద్రనగర్ ఎస్ఓటి...
రంగారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్నగర్లోని సోలిపూర్ గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న లారీని బొలేరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఇవాళ(శనివారం) ఉదయం...