గుజరాత్లోని అహ్మదాబాద్-వడోదరా ఎక్స్ప్రెస్ వేలో ఇవాళ(బుధవారం) ఒక ట్రెయిలర్ ట్రక్కును కారు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ట్రెయిలర్ ట్రక్కును వెనుకనుంచి కారు వేగంగా ఢీకొనడంతో...
అతివేగం ఐదుగురిని బలితీసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు అడ్డొచ్చిన మోపెడ్ను ఢీకొట్టి అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లాలోని విల్లుపురానికి చెందిన మణికండన్ అనే వ్యక్తి...
మిని వాహనం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారంలో జరిగింది. మండలంలోని రేండ్లగూడకు చెందిన దేవి సుదర్శన్(48)తన అన్న కుమారుడైన దేవి రక్షిత్(23) బైక్ పై...
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి టాక్సీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. రాంబన్ ప్రాంతానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.స్థానిక...
ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్లో నిన్న(శనివారం )అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న...