జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 44వ జాతీయ రహదారిపై ఎర్రవల్లి చౌరస్తా...
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు మరణించాడు. పెనుబల్లిమండలం వీఎంబంజర్కు చెందిన ముక్కర భూపాల్ రెడ్డి కుమారుడు సాయిరాజీవ్ రెడ్డి అమెరికాలోని టెక్సాస్ లో ఆదివారం జరిగిన రోడ్డు...
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వావిళ్ళ బావి తండా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.....
హైదరాబాద్: అసెంబ్లీ ఎదురుగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వాహనదారుడు మృతి చెందాడు. సైఫాబాద్ నుంచి నాంపల్లి వైపు వెళ్తుండుగా... నిజాం క్లబ్ గేటు ఎదురుగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్ పై...
మహబూబ్ నగర్ జిల్లా: వారం సంత కావడంతో కూరగాయలు, సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళుతుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది. ఇందులో 6 మంది అక్కడికక్కడే దుర్మరణం...