రాజస్థాన్ నుండి హైదరాబాద్ కి డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. వీరి నుంచి కోటి రూపాయల విలువైన 150 గ్రాముల హెరాయిన్, 32 గ్రాముల MDMA డ్రగ్స్ పట్టుకున్నామని...
ఎన్నికల సమయంలోనే కనిపించే ప్రతిపక్షాలకు మరోసారి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి. మేడ్చల్లో చెల్లని రూపాయి మహేశ్వరంలో చెల్లుతుందా అంటూ కాంగ్రెస్...
రాష్ట్రంలోని 119 స్థానాల్లో కాంగ్రెస్ టికెట్ల కోసం రేవంత్ రెడ్డి వందల కోట్లు తీసుకొని ఆయన అనుయాయులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి. అది నిజం కాకపోతే...