జనగామా అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఖమ్మం-వరంగల్-నల్లగొండ నియోజకవర్గ పట్టభ్రదుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే పల్లా...
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్రం మొత్తం రాజకీయంగా వేడెక్కింది. పార్టీలన్నీ తమతమ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా తమ విధులను పకడ్బందీగా నిర్వర్తిస్తోంది. ఎక్కడకక్కడ చెక్ పోస్టులు...
రాష్ట్ర ఎన్నికల సంఘం 2023 సంవత్సరానికి ఓటర్ల తుది జాబితాను గురువారం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2,99,92,941 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1,49,24,718...