స్టేషన్ ఘన్పూర్ : తమను గెలిపిస్తే.. ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలే కదా..? ఎమర్జెన్సే కదా..? అని ధ్వజమెత్తారు....
స్టేషన్ ఘన్పూర్: గత పదేళ్లుగా బీఆర్ఎస్ పాలన ఎట్లున్నది..? అంతకుముందు 50 ఏండ్లు కాంగ్రెస్ పాలన ఎట్లున్నదో ఆలోచించి ఓటే వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టేషన్...
స్టేషన్ ఘన్పూర్ : కాంగ్రెస్ జమానాలో నీళ్ల కష్టాలు ఎట్టా ఉండేనో సీఎం కేసీఆర్ ప్రజలకు తెలిపారు. చుక్క సత్తయ్య అనే పేరుమోసిన ఒగ్గు కళాకారుడు ఆనాడు 58 బోర్లు వేస్తే చుక్క...
ధర్మసాగర్ లో BRS పార్టీ గ్రామ స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి 300 మందికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కడియం....
స్టేషన్ఘన్పూర్ లో ఆధిపత్య పోరులో ఉన్న ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మధ్య మంత్రి కేటీఆర్ సయోధ్యను కుదిర్చారు. వీరిద్దరూ ఈ రోజు ఉదయం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి...