రాజన్న సిరిసిల్ల జిల్లా: తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామం నుండి ఎన్నికల ప్రచారం షురువు చేసారు మంత్రి కేటీ రామారావు. సిరిసిల్ల నియోజకవర్గ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలు ముగించుకొని తిరుగు ప్రయాణంలో...
ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్తో బయలుదేశారు....
హైదరాబాద్: దేశంలో ఆకలి, దారిద్ర్యాలు లేని రాష్ట్రం తెలంగాణ అని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వికలాంగులకు మూడువేల ఒక వంద 16 నుండి 4వేల ఒక్క వంద 16 రూపాయలకు పెన్షన్ ని పెంచడం చాలా చక్కని...
హైదరాబాద్: 9 సంవత్సరాల కింద హైదరాబాద్ నగరం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, పాలనా దక్షత గురించి అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయని, పదో సంవత్సరంలో అడుగుపెట్టిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశంలో...