తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ఎన్. ఉత్తమ్కుమార్, మహబూబ్నగర్ జిల్లాకు దామోదర్ రాజనర్సింహ, ఖమ్మం జిల్లాకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రంగారెడ్డి...
హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగిస్తుందని కేఆర్ఎంబీ ఛైర్మన్ కు ఈఎన్సీ మురళీధర్ రాసిన...
హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పరువు తీస్తున్నదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ నిప్పులు చెరిగారు. రాష్ట్రం అప్పుల పాలైందన్న సంకేతాలను బయటకు పంపడం ద్వారా రేపటి రోజున పరిశ్రమలు, అంతర్జాతీయ...
తెలంగాణలో 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.తెలంగాణ డీజీపీగా రవిగుప్తా మరో ఏడాదిన్నరపాటు కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో...
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు వంద రోజుల వరకు వేచిచూస్తామని.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే నిరసన తప్పదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. రాష్ట్ర ప్రభుత్వాన్నిహెచ్చరించారు. మంగళవారం కరీంనగర్లో...