గత రెండు రోజులుగా ఈటల రాజేందర్ భద్రతపై తెలంగాణలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మొదటగా స్పందిస్తూ.. ఈటల రాజేందర్ తనకు అన్నయ్య లాంటివాడని, వెంటనే తెలంగాణ డీజీపీని ఈటల...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉన్న ఇన్స్పెక్టర్ లకు పదోన్నతి కల్పించారు. 141 మంది ఇన్స్పెక్టర్స్ కు డీఏస్పీ లుగా పదోన్నతులు ఇచ్చారు. ఈ మేరకు డీజీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ...
హైదరాబాద్: నిజామాబాదు ఉగ్ర కుట్ర కోణం కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిఎఫ్ఐ కీలక నిందితుడు మోసం మహమ్మద్.. ఆంధ్రప్రదేశ్లో నివాసమంటూ కర్ణాటకకు మకాం మార్చాడని పోలీసులు తెలిపారు. ఇప్పటికే...
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది పోలీసు అధికారులకు తెలంగాణ ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. అదనపు ఎస్పీలుగా విధులు చేపడుతున్న 18 మందికి ఎస్పీలుగా, మరో 35 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా...
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డీజీపీ కార్యాలయంలో పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ అంజనీ కుమార్ లతోసహా పలువురు సీనియర్ పోలీస్ అధికారులు మొక్కలు నాటారు. పోలీస్ హోసింగ్...