కాంగ్రెస్ సర్కార్ హయాంలో కరెంటు కోతలు నిత్యకృత్యాలుగా మారాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కరెంటు కోతలు ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రి పాల్గొన్న ఓ కార్యక్రమంలోనూ ఇదే రిపీట్ అయ్యింది....
తెలంగాణలోని వరంగల్కు చెందిన తెలుగు వ్యక్తికి అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కింది. వర్జీనియాలో నివాసం ఉండే బోయినపల్లి అనిల్ ఇండియన్ అమెరికన్ విభాగంలో '2024 స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా...
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లటి వార్త చెప్పింది. నేటి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. పలు జిల్లాల్లో ఉరుములు,...
తెలంగాణలో రేపటి( శుక్రవారం) నుంచి ఆఫ్ డే స్కూళ్లు మొదలుకానున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోతున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకం మాత్రం యధావిధిగా కొనసాగుతుంది. 10వ...
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి చనిపోయాడు. తెలంగాణకు చెందిన విద్యార్థి పిట్టల వెంకటరమణ (27) జెట్ స్కీ ప్రమాదంలో మృతి చెందాడు. రెండు జెట్ స్కీలు ఢీకొనడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. విస్టేరియా...