ములుగు జిల్లాలోని పస్రా తాడ్వాయి అటవీ ప్రాంతంలో కార్చిచ్చు వందలాది ఎకరాల అటవీని నాశనం చేస్తోంది. ఆదివారం సంభవించిన అగ్నిప్రమాదంలో వందలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధమవుతుంది. ప్రాణభయంతో వన్య ప్రాణులు పరుగులు...
మండుతున్న ఎండలతో అల్లాడిపోతున్న జనానికి కాస్తంత ఉపశమనం లభించింది. ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్లు ఓ మోస్తారుగా చిరుజల్లులు కురిశాయి. ఇన్ని రోజులు ఎండతో తీవ్ర ఇబ్బందులు పడ్డ జిల్లా వాసులకు కాస్తంత...
తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం నెలకొందని.. ఇది బాధాకరమైన పరిస్థితి అని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే రైతులకు ఇలాంటి దుస్థితి రావడానికి సీఎం రేవంత్...
రైతుల కోసం బీఆర్ఎస్ పోరుబాటపట్టింది. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై సమరభేరి మోగించింది. అన్నదాతలకు మద్దతుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు దీక్షలు చేస్తున్నారు. సాగునీరు...
తెలంగాణలో 10 తరగతి పరీక్షలు ముగియడంతో పాటు .. ఇప్పటికే స్పాట్ వాల్యూయేషన్ కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 11వ తేదీతో వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి అయ్యేలా అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే...