మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో దొంగలు హల్ చల్ చేశారు. బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ దగ్గర ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో శనివారం అర్థరాత్రి దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. ఏటీఎం పగులగొట్టి 29లక్షల...
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనానికి వచ్చిన దొంగలు.. అక్కడున్న సెక్యూరిటీ గార్డును కొట్టి చంపారు. ఈ ఘటన మైలార్ దేవ్ పల్లిలో మంగళవారం జరిగింది. ఆరంఘర్ చౌరస్తాలోని ఓ పరిశ్రమలో ఆసిఫ్...
గ్రేటర్ నోయిడాలో రూ.5 కోట్ల విలువైన బంగారం చోరీకి గురైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆభరణాల యజమాని ఢిల్లీ నుంచి నగలు తీసుకెళ్తుండగా ఆకలేయడంతో భోజనం కోసం ఓ దాబా దగ్గర ఆగాడు....
మేడ్చల్ జిల్లా జీడమెట్ల పోలీస్ స్టేషన్ పరిదిలో శుక్రవారం రాత్రి దారిదోపిడి జరిగింది. హెచ్ఎంటీ రోడ్లో బైక్ పై ఒంటరిగా వెళ్తున్న శ్రీకాంత్(29) అనే యువకుడిని అడ్డగించి దారిదోపిడికి పాల్పడ్డారు. శ్రీకాంత్ నిన్న...