మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ దగ్గర జాతీయ రహదారి-44పై ఇవాళ(బుధవారం) సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్యాపిలి ఎస్ఐ సహా ముగ్గురు మృతి చెందారు. ఎస్ఐ వెంకట...
దసరా నవరాత్రుల్లో భాగంగా నిర్వహించిన దుర్గా పూజా వేడుకల్లో తొక్కిసలాట జరిగి, ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది.
గోపాల్ గంజ్ జిల్లాలోని రాజా దాల్ పూజా...
సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామ సమీపంలో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి మంజీరా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ట్రాక్టర్ నదిలోకి దూసుకెళ్లడాన్ని...
నిర్మల్ జిల్లాలో ఇవాళ(ఆదివారం) ఘోర ప్రమాదం జరిగింది. మామడ మండలంలో టిప్పర్ను లారీ ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ లో ముగ్గురు చనిపోయారు. మామడ మండల పరిధిలోని బూర్గుపల్లి, మొండిగుట్ట మధ్య రోడ్డు నిర్మాణ...
ఖమ్మం జిల్లాలోని కొణిజర్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ(గురువారం) కొనిజర్ల మండల కేంద్రం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని.. కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు....