Monday, May 20, 2024

60 లక్షల ఉచిత బీమా.. సింగరేణిపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!

spot_img

కేసీఆర్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సింగరేణి అధికారులు కార్మికులకు రూ. 60 లక్షల ఉచిత భీమా సౌకర్యం కల్పించినట్లు సింగరేణి డైరెక్టర్ బలరామ్ తెలిపారు. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

అయితే ఉద్యోగులు, కార్మికులు తమ బ్యాంక్ ఖాతాలను ‘కార్పొరేట్ వేతన ఖాతా’గా వెంటనే మార్చుకుంటేనే ఈ ప్రయోజనం వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రమాదాల్లో ప్రాణనష్టం జరిగితే ఈ బీమా కింద రూ. 60 లక్షలు అందుతాయి అన్నారు.

Latest News

More Articles