కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచులో పంజాబ్ అద్భుతంగా గెలిచింది. కోల్ కతా నిర్దేశించిన 262 పరుగుల టార్గెట్ ను పంజాబ్ 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది....
ఉప్పల్ మైదానంలో హైదరాబాద్ తో జరిగిన పోరులో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ 35పరుగుల తేడాతో ఘనవిజయంసొంతం చేసుకుంది. ఆర్సీబీ తన 250వ ఐపీఎల్ మ్యాచులో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. దీంతో 6...
అథ్లెటిక్స్ దిగ్గజం.. ఆల్టైమ్ గ్రేట్ ఉసేన్ బోల్ట్ ఇప్పుడు కొత్తగా క్రికెట్కు ప్రచారం కల్పించేందుకు సిద్ధమయ్యాడు. జమైకాకు చెందిన బోల్ట్ ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) త్వరలో జరిగే టి20 ప్రపంచకప్కు...
ఐపీఎల్ 2024 40వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ ఢిల్లీ హోమ్ గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్...
ప్రముఖ ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ కీలక నిర్ణయం తీసుకున్నది. జార్ఖండ్ డైనమెట్ మహీంద్ర సింగ్ ధోనీని ప్రచారకర్తగా నియమించుకున్నట్లు సమాచారం. భారత్లో టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి కార్లతో...
భారత మహిళా రెజ్లర్లు వినీష్ ఫోగట్, అన్షు ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్ కోటాను సొంతం చేసుకున్నారు. ఆసియా క్వాలిఫైయర్ పోటీల్లో చూపిన అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్స్ కు దాదాపుగా బెర్త్ ఖాయం చేసుకున్నారు....
ఐపీఎల్ 17వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రెచ్చిపోతోంది. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. వీరబాదుడు బాదుతోంది. ఒక్కటి రెండు కాదు మూడో మ్యాచులోనూ రికార్డుల పర్వం కొనసాగించింది. క్రికెట్లో ఎన్నో విధ్వంసాలు చూసాము...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ IPL 2024 సీజన్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. నిరవధిక విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో...
భారత దిగ్గజ బాక్సర్, మాజీ ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ కీలక నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో, భారత్ చెఫ్ డి మిషన్ (అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లో జాతీయ జట్టుకు బాధ్యత వహించే...
ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సంజూ శాంసన్ కెప్టెన్సీలో, రాజస్థాన్ ఈ సీజన్లో తన మొదటి నాలుగు మ్యాచ్లను అద్భుతంగా...
వచ్చే ఏడాది నుంచి రెండు సార్లు టెన్త్, ఇంటర్ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు నిర్వహించే దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే, సెమిస్టర్ విధానాన్ని మాత్రం ప్రారంభించే ఆలోచన...