Wednesday, May 8, 2024

నేనే దేవుణ్ణి అంటూ.. లక్షలు కాజేసిన బురిడీ బాబా..!

spot_img

యాదాద్రి జిల్లా మోటకొండూరు (మం) కాటేపల్లిలో దొంగ బాబా ఉదంతం బయటపడ్డది. కొంతకాలంగా నేనే దేవుణ్ణి అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. సకల దేవుళ్ళు నాలో ఆవహించారంటూ నమ్మి వచ్చిన వారిని మాటలతో బురిడీ కొట్టిస్తున్నాడు. కోరిన కోర్కెలు తీర్చడంతో పాటు చేసిన పాపాలు తొలగిస్తా అంటూ అమాయక జనం నుంచి లక్షలు కాజేశాడు. బాధితుల ఫిర్యాదుతో బురిడీ బాబా అనీల్ ను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Latest News

More Articles