Saturday, April 27, 2024

నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్ డ్‌ దరఖాస్తులు..పరీక్ష ఎప్పుడంటే..!

ప్రతిష్టాత్మక ఐఐటీ ల్లో బీటెక్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్‌ -2024కు దరఖాస్తు నమోదు ఇవాళ(శనివారం) సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభంకానున్నది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌...

ప్రశాంతంగా ముగిసిన రెండో విడత ఎన్నికలు.!

సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పలు చోట్లు స్వల్ప ఉద్రిక్తలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే ముగిసింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13...

ఓటేసేందుకు క్యూలో నిల్చుకున్న ఇస్రో చీఫ్..వైరల్ వీడియో.!

ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆయన ఓటు వేశారు. ఇస్రో చీఫ్ సోమనాథ్ సామాన్యుల వలే క్యూలైన్లో నిల్చుండి తన ఓటు హక్కును...

భార్య డబ్బులు వాడుకునే హక్కు భర్తకు లేదు..సుప్రీంకోర్టు.!

భార్య డబ్బులు, ఆస్తిపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఒకవేళ కష్టసమ యంలో వాడుకున్నా..ఆ సొమ్మును తిరిగి భార్యకు ఇచ్చేయాల్సిన నైతిక బాధ్యత భర్తపై ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ...

నేషనల్ హైవేపై విరిగిపడిన కొండచరియలు

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఒక హైవేకు చెందిన ప్రధాన భాగం భారీగా కొండ చరియలు విరిగిపడడంతో కొట్టుకుపోయింది. దీంతో దిబంగ్ లోయతో రోడ్డు కనెక్టివిటీ తెగిపోయింది. చైనా సరిహద్దుల్లో ఉన్న ఈ జిల్లాలోని హైవేలో...

తీహార్​ జైల్లో ఖైదీల నుంచి  భారీ గా సెల్​ ఫోన్లు స్వాధీనం

అది దేశంలోనే అత్యంత భద్రత ఉండే తీహార్ జైలు.. కరుడుగట్టిన నేరస్తులు, గ్యాంగ్ స్టర్లను ఉంచేది అక్కడే. దేశవ్యాప్తంగా వివిధ కేసుల్లో అరెస్టయిన ప్రముఖ నేతలు, వీఐపీలనూ ఖైదు చేసేదీ అక్కడే. అంత...

హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం

బీహార్‌ రాజధాని పట్నాలోని ఓ హోటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పట్నా రైల్వేస్టేషన్‌ సమీపంలోని హోటల్‌లో ఇవాళ(...

ఎల్ల‌లు దాటిన మాన‌వ‌త్వం… పాక్ యువ‌తికి భార‌తీయుడి గుండె

మానవత్వానికి సరిహద్దులు లేవని నిరూపించారు చెన్నైకు చెందిన డాక్టర్లు, ఓ స్వచ్ఛంద సంస్థ. వారి గొప్ప మనసు ఓ యువతి ప్రాాణాలను నిలబెట్టింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న కరాచీ యువతికి.. ఉచితంగా...

జైసల్మేర్ సమీపంలో కూలిన ఎయిర్ ఫోర్స్ విమానం.!

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఓ గూఢచారి విమానం కూలిపోయింది. గురువారం ఉదయం రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లాలో కుప్పకూలిండి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు. ఈ విషయాన్ని...

నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు..!

దేశంలో ఎన్నికల వాతావరణం మరింత హీటెక్కింది. ప్రతి పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని ప్రత్యర్థులపై విజయంసాధించి చట్ట సభల్లో అడుగుపెట్టాలన్న లక్ష్యంతో ప్రచారపర్వంతో హోరెత్తిస్తున్నాయి. లోకసభ, ఏపీలోని అసెంబ్లీ, తెలంగాణలో పార్లమెంట్...

Latest News

సినిమా