Saturday, April 27, 2024

prashanth

2564 POSTS
0 COMMENTS

స్నానం చేసిన వెంటనే నీళ్లు తాగకూడదా? తాగితే ఏమవుతుంది?

ఎన్నో ఆచారాలు అనాదిగా వాడుకలో ఉన్నాయి. వాటిలో చాలా వాటికి శాస్త్రీయ ఆధారం లేదు. ఉదాహరణకు స్నానం చేసిన తర్వాత నీళ్లు తాగకూడదని అంటారు. స్నానం చేశాక నీళ్లు తాగడం మంచిది కాదనే వాదన...

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారత మహిళలు మృతి

అమెరికాలో విషాదకర ఘటన జరిగింది. సౌత్​ కరోలీనాలోని గ్రీన్​విల్లె కౌంట్​లో జరిగిన రోడ్డు ప్రమాదలో ముగ్గురు భారతీయ మహిళలు మరణించారు.అమెరికాలో మరణించిన ముగ్గురు భారతీయ మహిళల పేర్లు.. రేఖాబెన్​ పటేల్​, సంగీతాబెన్​ పటేల్​,...

కేటీఆర్‌పై వ్యాఖ్యలు: మంత్రి కొండా సురేఖకు ఎన్నికల సంఘం హెచ్చరిక

రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరిక జారీ చేసింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఈ నెల 1వ తేదీన చేసిన వ్యాఖ్యల విషయంలో...

10,12వ తరగతికి ఏటా రెండు సార్లు సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు

వచ్చే ఏడాది నుంచి రెండు సార్లు టెన్త్, ఇంటర్ సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు నిర్వహించే దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే, సెమిస్టర్ విధానాన్ని మాత్రం ప్రారంభించే ఆలోచన...

యూపీ యూనివర్సిటీలో కొత్త స్కామ్: పరీక్షల్లో ‘జై శ్రీరామ్’ అని రాసిన వాళ్లకు మార్క్స్

ఉత్తరప్రదేశ్‌లోని వీర్‌బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీలో తాజాగా షాకింగ్ కుంభకోణం బయటపడింది. కట్టుతప్పిన కొందరు ప్రొఫెసర్లు డబ్బులు తీసుకుని విద్యార్థులను పాస్ చేసినట్టు అక్కడి విద్యార్థి సంఘం నాయకుడు ఒకరు ఆరోపించారు. డబ్బులు...

మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఏరీస్ గా 60 ఏళ్ల భామ

అందాల పోటీల్లో కేవలం యవ్వనంలో ఉండే వారే పాల్గొనాలనే మూస ధోరణిని ఓ పెద్దావిడ బ్రేక్ చేసింది. అర్జెంటీనాకు చెందిన 60 ఏళ్ల అలెజాండ్రా మారిసా రోడ్రీగజ్ మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఏరీస్...

మా ఊళ్లో ప్రచారం వద్దు.. కాంగ్రెస్‌ ఫ్లెక్సీని చింపేసిన చిలుకమ్మతండా వాసులు

మా ఊరికి కాంగ్రెస్‌ ప్రచార రథం రావద్దంటూ స్థానికులు అడ్డుకొన్నారు. ప్రచార ఆటోకు ఉన్న ఫ్లెక్సీలను చింపివేశారు. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా సంగెం మండలం ఎల్గూర్‌ స్టేషన్‌ చిలుక మ్మతండాలో శుక్రవారం...

గులాబీ జెండా గులాంగిరీని అంతం చేసి తెలంగాణను తెచ్చింది

ఒక్కడితో మొదలైన బీఆర్‌ఎస్‌ ప్రస్థానం ఉధృతమై ఉప్పెనగా మారి స్వరాష్ట్ర కలను సాకారం చేసిందన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు. తెలంగాణ భావజాల వ్యాప్తి చేసి ప్రజలను కేసీఆర్‌ చైతన్యపరిచారని...

నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్ డ్‌ దరఖాస్తులు..పరీక్ష ఎప్పుడంటే..!

ప్రతిష్టాత్మక ఐఐటీ ల్లో బీటెక్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్‌ -2024కు దరఖాస్తు నమోదు ఇవాళ(శనివారం) సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభంకానున్నది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌...

తెలంగాణ గొంతుకై.. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం

2001లో ఉన్న శూన్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్‌ఎస్‌ను కేసీఆర్ ఏర్పాటు చేశారని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  అన్నారు. కేసీఆర్‌ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక...

prashanth

2564 POSTS
0 COMMENTS
spot_img