Saturday, April 27, 2024
HomeTop Post

Top Post

తెలంగాణ గొంతుకై.. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం

2001లో ఉన్న శూన్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్‌ఎస్‌ను కేసీఆర్ ఏర్పాటు చేశారని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  అన్నారు. కేసీఆర్‌ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక...

10ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసింది.!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర మూడో రోజు మహబూబ్ నగర్ కు చేరుకుంది. మహబూబ్ నగర్ కు చేరుకున్న కేసీఆర్ అక్కడి ప్రజానీకం అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. సాయంత్రం నిర్వహించి...

కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే మెదక్, సిద్దిపేట కొత్త జిల్లాలు పోతాయి

బీఅర్ఎస్ పార్టీ కార్యకర్తలు గట్టిగా పని చేస్తున్నారు. 25 ఏండ్లు గా మెదక్ లో బీఅర్ ఎస్ గెలుస్తూవస్తుంది. కేసీఆర్ వల్లనే రేవంత్ రెడ్డి మెదక్ కు వచ్చాడు. కేసీఆర్ మేదక్ జిల్లా...

నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు..!

దేశంలో ఎన్నికల వాతావరణం మరింత హీటెక్కింది. ప్రతి పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని ప్రత్యర్థులపై విజయంసాధించి చట్ట సభల్లో అడుగుపెట్టాలన్న లక్ష్యంతో ప్రచారపర్వంతో హోరెత్తిస్తున్నాయి. లోకసభ, ఏపీలోని అసెంబ్లీ, తెలంగాణలో పార్లమెంట్...

మా బతుకులు ఆగమైనయ్‌.. కేసీఆర్‌తో గోడు వెల్లబోసుకున్న రైతులు..!

కరెంటు లేదు.. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు.. మా బతుకులు ఆగమైనయ్‌ అంటూ రైతులు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ తో ఆవేదన వ్యక్తం చేశారు. బస్‌యాత్రలో భాగంగా మిర్యాలగూడకు వెళ్తున్న సమయంలో నల్గొండ...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics