ఖమ్మం : గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లును ఆపేందుకు ఎంతగానో ప్రయత్నించారు కానీ ఆ బిల్లును ఆపలేక పోయారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహబూబ్నగర్ ను...
కామారెడ్డి:- స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి జరగని అభివృద్ది, సంక్షేమం.. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రమంతటా అద్భుతాలు జరిగాయని...
పరిశ్రమ ఎవరు పెట్టినా కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ మారిందన్నారు మంత్రి కేటీఆర్. రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి..అవి ఎన్నికప్పుడు చేసుకోవచ్చన్నారు. పరిశ్రమలు వచ్చినప్పుడు అందరూ సహకరించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలన్నారు...
ప్రజాస్వామ్యాన్ని చంపేలా కేంద్రం కుట్రలు చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ రోజు నల్గొండలోని తన ఇంట్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. సెప్టెంబర్ 17న...
దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీలలో జీ-20 సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు దాదాపు 30 దేశాల నుంచి అతిథులు వచ్చారు. పలు దేశాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు హాజరయ్యారు. అయితే...