Saturday, April 27, 2024

YSReddy

1870 POSTS
0 COMMENTS

మణికొండలో పార్కింగ్ చేసిన కారులో మృతదేహం

రంగారెడ్డి జిల్లా మణికొండలో ఓ కారులో మృతదేహం లభించింది. రోడ్డు పక్కన పార్క్ చేసిన మారుతి వ్యాన్‎లో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన...

లోన్ యాప్ వేధింపులకు డిగ్రీ విద్యార్థి సూసైడ్

లోన్ యాప్ వేధింపులకు ఓ డిగ్రీ విద్యార్థి బలయ్యాడు. ఈ విషాద ఘటన పల్నాడు జిల్లాలోని ఈపూరు మండలం ఎర్రగుంట తండాలో జరిగింది. వడ్డీకి వడ్డీ పెరిగిపోవడం, ఇంటికి వచ్చి బెదిరించడంతో మానసికంగా...

‘పోకిరి’ సినిమా చూపిస్తూ బ్రెయిన్‌ సర్జరీ

గుంటూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి (జీజీహెచ్‌) న్యూరో సర్జరీ వైద్యులు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి రికార్డు సృష్టించారు. బ్రెయిన్‌ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి మహేష్‌బాబు నటించిన ‘పోకిరి’ సినిమా చూపిస్తూ.....

ఈ నెల 15న ఆటోల బంద్.. వేల ఆటోలతో భారీ ర్యాలీ

రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు న్యాయం చేసి, వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ ఈ నెల 15న ఒక రోజు ఆటో బంద్‌ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ జేఏసీ...

ఈ నెల మూడోవారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌.. కసరత్తు పూర్తిచేసిన ఎన్నికల కమిషన్‌

ఈ నెల మూడోవారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రాబోతున్నది. ప్రస్తుత లోక్‌సభ బడ్జెట్‌ సమావేశాలు 8 లేదంటే 9న వాయిదాపడే అవకాశం ఉన్నది. ఆ వెంటనే షెడ్యూల్‌ ప్రకటన ఉంటుందని సమాచారం. కేంద్ర...

ఐటీలో జాబ్స్‌ కోత.. ఒక్క జనవరిలోనే 30 వేల మందిపై వేటు

ఇంజినీరింగ్‌ పూర్తి చేసి కొలువుల్లో స్థిరపడాలనుకొనేవారికి ఐటీ కంపెనీలు బ్యాడ్‌న్యూస్‌ చెప్తున్నాయి. ఫ్రెషర్ల రిక్రూట్‌మెంట్లలో భారీ కోత ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ది ఎకనమిక్‌ టైమ్స్‌’ నివేదిక ప్రకారం...

ఖమ్మంలో గ్రూప్ వార్.. అడ్డుకోబోయిన పోలీసులపై కూడా దాడి

ఖమ్మంలో శనివారం అర్థరాత్రి గ్రూప్ వార్ జరిగింది. మద్యం మత్తులో ఒక గ్రూప్ మరో గ్రూప్ మీద దాడి చేసింది. ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్డులో రమేష్ దాబాలో ఈ...

హాస్టల్‎లో ఇద్దరు టెన్త్ విద్యార్థినుల సూసైడ్

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భువనగిరి పట్టణంలోని ఎస్సీ హాస్టల్‎లో ఉంటూ భువనగిరి గర్ల్స్ హైస్కూల్‎లో భవ్య, వైష్ణవి అనే...

పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్న యువతుల ముఠా అరెస్ట్

పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‎లోని పబ్బుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొంతమంది అమ్మాయిలు ముఠాగా ఏర్పడి గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్నారు....

సూసైడ్ చేసుకున్న మహిళా న్యాయమూర్తి

అందరికీ న్యాయం చేయాల్సిన న్యాయమూర్తి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదాయూలో జరిగింది. మౌకు చెందిన జడ్జి జ్యోత్స్నా రాయ్‌ ఏడాది కిందట అయోధ్య నుంచి బదాయూ సివిల్ కోర్టుకు బదిలీ...

YSReddy

1870 POSTS
0 COMMENTS
spot_img