Saturday, May 11, 2024

YSReddy

1870 POSTS
0 COMMENTS

హరీశ్ రావును చూసి తమ బాధ వెల్లగక్కిన ఆటోడ్రైవర్లు

మాజీ మంత్రి హరీశ్ రావుతో ఆటో సోదరులు తమ ఆవేదన చెప్పుకున్నారు. భద్రాద్రి పర్యటనలో ఉన్న హరీశ్ రావు.. భద్రాద్రి సీతారామ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం బయటకు రాగానే అక్కడున్న ఆటో డ్రైవర్లు...

ఓటీటీలో విడుదలైన వెంకటేశ్ ‘సైంధవ్‌’

విక్టరీ వెంకటేశ్ నటించిన తాజా చిత్రం ‘సైంధవ్’. ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది. కూతురు సెంటిమెంట్ కథాంశంగా వచ్చిన ఈ...

టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన యశస్వీ జైస్వాల్

విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచులో టీంఇండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ రెచ్చిపోయాడు. తన టెస్ట్ కెరీర్‎లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. 277 బంతులు ఆడిన జైస్వాల్.....

వాహనదారులకు అలర్ట్.. ఫాస్టాగ్ కేవైసీ గడువు పెంపు

వాహనాలకు ఉపయోగించే ఫాస్టాగ్ కేవైసీ గడువును పెంచుతున్నట్లు ఎన్‎హెచ్ఏఐ ప్రకటించింది. జవనరి 31 చివరి తేదీగా ఉన్న గడువును ఫిబ్రవరి 29 వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఫాస్టాగ్‌ల ద్వారా టోల్‌ వసూళ్లను మరింత...

తల్లిదండ్రులు చూస్తుండగానే బావిలో పడి చిన్నారి మృతి

తల్లిదండ్రులు చూస్తుండగానే ఓ చిన్నారి బావిలో పడి చనిపోయిన విషాద ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. మధ్యప్రదేశ్‎కు చెందిన బాగెల్, రజినిలు భార్యభర్తలు. వీరు బతుకుదెరువు కోసం నెక్కొండకు వచ్చారు. అక్కడ పానీ...

రేవంత్‎ను కాంగ్రెస్ నాయకులే బొందపెడతారు

నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని వెంకటేశ్వర కన్వన్షన్‎లో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే...

సీఎం రేవంత్‎కు కేటీఆర్ బహిరంగ లేఖ

ప్రజాపాలన తెస్తామని అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేకిగా మారిపోయిందని కేటీఆర్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని, వారందరినీ వెంటనే ఆదుకోవాలని ఆయన...

అక్రమ ఇండ్లు కూల్చడానికి వెళ్లిన అధికారులపై రాళ్ల దాడి

ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లను కూల్చివేయడానికి వెళ్లిన అధికారుల మీద స్థానికులు దాడిచేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం పటేల్ గూడలో ఎటువంటి అనుమతులు కొంతమంది ఇండ్లు నిర్మించారు. విషయం...

రూ. 29లకే కేజీ బియ్యం.. ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా లభ్యం

బియ్యం ధరలకు కళ్లెం వేయడం కోసం ‘భారత్ రైస్’‎ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఈ బియ్యాన్ని పేదలకు అందుబాటులో ధరలో ఉంచాలని నిర్ణయించారు. అందుకే కేజీ బియ్యాన్ని రూ. 29లకే ఇవ్వనున్నట్లు కేంద్ర ఆహార...

స్కూటీని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డ్రైవర్

స్కూటీని ఢీకొనడమే కాకుండా.. దాన్ని ఒక కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లిన ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగింది. జనవరి 31న పాటియా-నందనకనన్ రహదారిపై ఓ మహిళ స్కూటీపై వెళ్తోంది. వెనకాలే వేగంగా వచ్చిన...

YSReddy

1870 POSTS
0 COMMENTS
spot_img