బంగారు పళ్లెంలో కాంగ్రెస్కు అధికారం అప్పజెప్పితే ప్రజల కోసం పని చేయకుండా వాళ్ళ కోసం పని చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్...
సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన నర్సింహులుకు కొంతమంది స్నేహితులున్నారు. ఆయన తన స్నేహితులకు దావత్ ఇవ్వాలనుకున్నాడు. అందులో భాగంగా తన భార్యకు తెలియకుండా ఇంట్లో నుంచి రూ. 20 వేలు తీసుకెళ్లి తన...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా...
కార్యకర్తలు లేనిది పార్టీ లేదని.. నా కార్యకర్తలు పని చేశారు కాబట్టే నేను ఎమ్మెల్యేగా గెలిచానని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా...
కనీ పెంచిన తల్లిని ఓ కొడుకు కిరాతకంగా హత్యచేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని ముల్బాగల్ పట్టణంలో శనివారం ఉదయం జరిగింది. స్థానికంగా నివసించే మైనర్ బాలుడు శనివారం ఉదయం స్కూల్ కు...
హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రదర్శనపై సోమజి గూడ ప్రెస్ క్లబ్లో బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీ శంకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 9 నుండి 19 వరకు...
కాంగ్రెస్ పాలన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే...
తెలంగాణ మలి దశ అమరవీరుల కుటుంబాలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ రోజు ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ నేతలు నాపైన,...
జూమ్ మీటింగ్లో చూసి ఉద్యోగినిపై మనసు పారేసుకున్న ఓ కంపెనీ సీఈవో.. ఏకంగా అమెరికా నుంచి ఇండియాకు వచ్చి ఆమెను వేధించాడు. ఆ యువతికి ఫిర్యాదు మేరకు సదరు సీఈఓ మీద కేసు...