Friday, May 10, 2024

prashanth

2660 POSTS
0 COMMENTS

ఇవాళ హైదరాబాద్ కు రానున్న మోడీ.. పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఇవాళ(మంగళవారం) హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం నగరానికి వస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మోడీ వస్తుండటంతో హైదరాబాద్ లోని వివిధ రోడ్డు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు...

జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్ లోని కుల్గం జిల్లాలో భారత భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఇవాళ(మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే ఇన్ఫర్మేషన్ తో భారత భద్రతా బలగాలు...

ప‌ట్ట‌భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీఆర్ఎస్ అభ్య‌ర్థి రాకేశ్ రెడ్డి నామినేష‌న్

న‌ల్ల‌గొండ- ఖ‌మ్మం- వ‌రంగ‌ల్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌కు బీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఇవాళ( మంగళవారం) న‌ల్ల‌గొండ జిల్లా క‌లెక్ట‌రేట్‌లో రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్‌కు...

కేసీఆర్ బస్సు యాత్ర మరో రోజు పొడిగింపు

బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ బ‌స్సు యాత్ర అనుకున్న షెడ్యూల్ కంటే ఒ రోజు ఎక్కువ కొనసాగనుంది. కేసీఆర్ బస్సు యాత్ర చివరి రోజు మే 11వ తేదీన ఉదయం 10 గంటలకు గజ్వేల్...

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్‌లు

ఆన్‌లైన్ గేమ్‌లకు ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి బలయ్యాడు. గేమ్ లకు వ్యసన పరుడుగా మారి వచ్చే సారలరీ తో పాటు అప్పులు కూడా చేశాడు. అప్పులు ఎక్కువ కావడంతో ఇవాళ(మంగళవారం) ఆత్మహత్య...

బెంగళూరు మెట్రో రైల్ లో ముద్దులతో రెచ్చిపోయిన యువ జంట

ఎక్కడ ఉన్నామనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు కొంత మంది యువతీ యువకులు. చుట్టూ జనాలు ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా అసభ్య చేష్టలతో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది తమ బాయ్...

మోడీ..పదేండ్లలో తెలంగాణకు ఏం చేశారో చెప్పి ఓట్లడగండి

పదేండ్లలో తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని..చెప్పి ఓట్లడగాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీరు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. యావత్ తెలంగాణ సమాజం పక్షాన  కొన్ని ప్రశ్నలు అంటూ సోషల్...

జేడీయూ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్

సెక్స్ కుంభకోణం కేసులో ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వేలాది వీడియోలు బయటపడటంతో ఒక్కసారిగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో జేడీయూ నేత,...

అబద్ధాలు ఆడడంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు

ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు వాతావరణం ఎదో తమకు అనుకూలంగా ఉన్నట్టు నటిస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో తామే అధికారంలోకి వస్తున్నట్టు...

ఎయిరిండియాలో ఉచితంగా ఎంత లగేజి తీసుకెళ్లొచ్చంటే..!

ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రస్తుతం టాటా గ్రూప్ అధీనంలో ఉంది. టాటాల చేతుల్లోకి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా విధానాల్లో అనేక మార్పులు తీసుకువచ్చారు....

prashanth

2660 POSTS
0 COMMENTS
spot_img