Monday, May 20, 2024

prashanth

2728 POSTS
0 COMMENTS

తెలంగాణలో 65.67శాతం నమోదైన పోలింగ్‌

తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల పోలింగ్‌ శాతంలో 65.67 శాతానికి పెరిగిందని తెలిపారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌. ఎన్నికల్లో అత్యధికంగా భువనగిరిలో 76.78శాతం పోలింగ్‌ నమోదైందని.. అత్యల్పంగా హైదరాబాద్‌లో...

మే 22 నుంచి పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు

మే 22 నుంచి 24వ తేదీ వరకు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. 21వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వహిస్తామని వివరించారు....

ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజాసమస్యలపై ఉద్యమిస్తా

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పని చేశారని అన్నారు పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై ప్రజలు స్పష్టమైన...

లివర్ ను కాపాడే నానో జెల్ ను ఆవిష్కరించిన సైంటిస్టులు

ఒక్కసారి లివర్ దెబ్బతింటే.. శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు  తలెత్తుయాయి. అయినా మద్యం ప్రియులు ఇలాంటి ఆరోగ్య హెచ్చరికలు పట్టించుకోకుండా అతిగా లిక్కర్ తాగుతూ పీకల మీదికి తెచ్చుకుంటారు. అలాంటి వారికి శాస్త్రవేత్తలు...

తీసుకున్న అప్పు ఇవ్వాలనందుకు యువకుడిపై కత్తితో దాడి

తీసుకున్న అప్పు తిరిగి  చెల్లించాలనడంతో ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అ ఘటన ఎస్‌.ఆర్‌ నగర్‌ పరిధిలో జరిగింది. అశోక్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ అహ్మద్‌ ఖాన్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహిస్తున్నాడు....

సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న మరో జంట

సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లిళ్లు ఎంత కామనో జరుగుతున్నాయో..విడిపోవడం కూడా అంతే కామన్ అవుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది ప్రేమించి పెళ్లి చేసుకున్న సినీ జంటలు విడిపోయారు. ఇప్పుడు మరో జంట విడిపోయింది. కోలీవుడ్...

ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్ కోసం తలపడనున్నఆరు జట్లు

ఐపీఎల్ 2024 లో ఇప్పటి వరకు  ఒకే ఒక టీమ్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ప్లే ఆఫ్ కు క్వాలిఫై అయిపోయింది.మరో మూడు జట్లు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్,...

జూన్‌ ఒకటిన కేరళను తాకనున్న రుతుపవనాలు

భారత వాతావరణ శాఖ దేశ ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు పురోగమించాయని.. ఈ నెల 19న అండమాన్‌ నికోబార్‌ దీవులు, పరిసర ప్రాంతాలను తాకే అవకాశం ఉందని ప్రకటించింది. జూన్‌ ఒకటో...

టీమిండియా హెడ్ కోచ్ ప‌ద‌వికి బీసీసీఐ ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

టీమిండియా పురుషుల క్రికెట్ జ‌ట్టుకు హెడ్ కోచ్ ప‌ద‌వి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిందిగా బీసీసీఐ(BCCI) నిన్న సోమ‌వారం ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ప్ర‌స్తుతం ప్ర‌ధాన కోచ్ బాధ్య‌త‌ల‌ను రాహుల్ ద్రావిడ్ నిర్వ‌ర్తిస్తున్నాడు. అయితే...

కేసీఆర్ బ‌స్సు యాత్ర రాష్ట్ర రాజ‌కీయాల‌ను ఒక మ‌లుపు తిప్పింది

ఇండియా, ఎన్డీఏ కూట‌మిల‌కు స్ప‌ష్ట‌మైన మెజార్టీ వ‌చ్చే పరిస్థితి లేదన్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలే హ‌వా కొన‌సాగించ‌బోతున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఇవాళ(మంగళవారం) రాజ‌న్న...

prashanth

2728 POSTS
0 COMMENTS
spot_img