Monday, May 20, 2024

prashanth

2728 POSTS
0 COMMENTS

చంద్ర‌యాన్ 3: స్పేస్‌ క్రాఫ్ట్ నుంచి విడిపోయిన విక్ర‌మ్ ల్యాండ‌ర్

చంద్ర‌యాన్‌-3 మిష‌న్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఇవాళ(బుధవారం) చంద్ర‌యాన్‌-3 స్పేస్‌ క్రాఫ్ట్ నుంచి విక్ర‌మ్ ల్యాండ‌ర్ స‌క్సెస్‌ఫుల్‌గా విడిపోయింది. ఈ విడిపోయిన ల్యాండ‌ర్ విక్ర‌మ్  చంద్రుడి వైపు క‌దులుతోంది. ఈ ల్యాండ‌ర్ ఈనెల 23,...

ఎన్నికల సమయంలో కొందరు రాజకీయ నాయకులు ఊరిలోకి వస్తారు

కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడే ఊరిలోకి వస్తారన్నారు మంత్రి హరీశ్ రావు. అలాంటి వారు కావాలా మీతో పాటు ఉండే నాయకుడు కావాలా అని అన్నారు. రంగారెడ్డ జిల్లా ఇబ్రహీంపట్నంలో...

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ

జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో పరిస్థితులను పాకిస్థాన్, సిరియాలతో పోల్చి మాట్లాడారు. ప్రజలు తుపాకులు చేత పట్టుకుని ఒకరినొకరు కాల్చుకుంటున్నారని వ్యాఖ్యానిస్తూ.. ఇలాంటి...

హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు నార్కోటిక్ పోలీసులు. హైదరాబాద్ పోలీస్ కమిషనేర్ సీవీ ఆనంద్ ప్రెస్ మీట్ లో దీనికి సంబంధించిన  మరిన్ని విషయాలను తెలిపారు. రాష్ట్రంలో చిన్న చిన్న...

నిమ్స్ వైద్యసేవలు అద్భుతం

నిమ్స్ వైద్యసేవలు అద్భుతంగా ఉన్నాయన్నారు నెదర్లాండ్స్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జాన్ కైపర్స్. ఇవాళ(బుధవారం) హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో డయాలసిస్, క్యాన్సర్ , యూరాలజీ విభాగాలను సందర్శించారు. నిమ్స్...

ఇంటర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు ఈ నెల 31 వరకు అవకాశం

రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్  ప్రవేశ గడువును ఇంటర్‌ బోర్డు  మరోసారి పొడిగించింది. షెడ్యూల్‌  ప్రకారం ఫస్టియర్‌ ప్రవేశాల గడువు ఆగస్టు 16తో ముగిసింది. అయితే ఇంకా చేరని వారి కోసం...

10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సిద్దిపేట ముందంజ

అన్నింటా సిద్దిపేట జిల్లా ముందు ఉన్నట్టు..పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కూడా సిద్దిపేట ముందంజలో ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. ఏ రంగంలో చూసిన అన్నింటా సిద్దిపేట దిక్సూచిగా ఉందని తెలిపారు. ఐఐటి...

బంజరు భూముల్లోనూ బంగారు పంటలు పండుతున్నయ్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌  నాయకత్వంలో వ్యవసాయానికి ప్రాధాన్యత లభించిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దీంతో బంజరు భూముల్లో బంగారు పంటలు పండుతున్నాయని అని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం...

మోకాలి గాయంతో భారత జట్టు నుంచి వినేష్ ఫోగట్ ఔట్

భారత స్టార్‌ మహిళ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ తాను ఆసియా గేమ్స్ లో పాల్గొనడంలేదని తెలిపింది. మోకాలి గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ఫొగాట్‌ ఇవాళ(మంగళవారం) సోషల్‌ మీడియా...

డ్రగ్స్, అవినీతిపై పోరాడుదాం

మన దేశంలో డ్రగ్స్, అలసత్వం, అవినీతి అలవాట్లు యువతను పట్టి పీడిస్తున్నాయని... వీటిపై పోరాడాలని సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల ఫలితంగానే మన దేశానికి స్వేచ్ఛావాయువులు...

prashanth

2728 POSTS
0 COMMENTS
spot_img