వ్యవసాయం కల్పించిన ఉపాధి మరే రంగం కల్పించలేదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఒకే రోజు రూ.6 వేల కోట్ల రుణమాఫీ ట్రెజరీ చరిత్రలో రికార్డ్ అని తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో...
పనిచేసే ప్రభుత్వానికి, పనికి వచ్చే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నారు మంత్రి కేటీఆర్ . ఎవరో వచ్చి ఏదో నాలుగు మాటలు చెప్పగానే ఆగం కావద్దన్నారు.ఇవాళ( శుక్రవారం) సిరిసిల్ల పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న...
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నట్టు తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తున్నారన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో గీత...
హైదరాబాద్ నగరంలో గార్బేజ్ వల్బారెబుల్ పాయింట్ ఎత్తివేసి ప్రాథమిక దశలో చేపట్టే ఇంటింటి నుండి చెత్త సేకరణ సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్. ఇవాళ (శుక్రవారం) కమిషనర్ మాదాపూర్, అయ్యప్ప...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే అమ్మవారి కల్యాణోత్సవం లో భక్తులు వర్చువల్గా పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పింది. శ్రీ వేంకటేశ్వర భక్తి...
ఎస్టీ వర్గీకరణ చేస్తామని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోతు రాంబాబు నాయక్ డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ చౌరస్తా దగ్గర రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను...
రాగల రెండు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశాలున్నాయంది. ఇవాళ(శుక్రవారం)...
రాష్ట్రంలో కొత్తగా రెండు డిగ్రీ కాలేజీలు, ఒక జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, నిర్మల్ జిల్లా ముధోల్ లో...
మణిపూర్లో రెండు వారాల తర్వాత మళ్లీ హింసకు పాల్పడ్డారు కొందరు దుండగులు. తుంగ్ఖుల్ నాగా జనాభా అధికంగా ఉండే ఉఖ్రూల్ రీజియన్లోని తోవాయి కుకీ అనే గ్రామంలో ముగ్గురిని కాల్చి చంపారు. ఇవాళ...
రాష్ట్ర వ్యాప్తంగా రేపటి( శనివారం) నుండి మైనార్టీ బంధు పథకం అమలు చేయనుంది ప్రభుత్వం. లబ్ధిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పంపిణీ చేయనుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో మంత్రులు కొప్పుల...