Monday, May 20, 2024

prashanth

2728 POSTS
0 COMMENTS

 మహబూబ్ నగర్ జిల్లాకు నియో నాటల్ అంబులెన్స్ కేటాయించడం సంతోషం

పేద ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక నియో నాటల్ అంబులెన్స్ కేటాయించిందని..ఇందులో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లాకు నియోనాటల్ అంబులెన్స్ కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మంత్రి...

తిరుమలలో ముగ్గురు టీటీడీ కొత్త సభ్యుల ప్రమాణం

తిరుపతి దేవస్థానం(TTD) కొత్త పాలకవర్గానికి చెందిన ముగ్గురు సభ్యులు ఇవాళ(ఆదివారం) ప్రమాణం చేశారు. వీరిలో ఒకరు ఎక్స్ అఫిషియో సభ్యుడు కాగా.. ఇద్దరు పాలక మండలి సభ్యులున్నారు. రెండు రోజుల క్రితం ప్రభుత్వం...

సమ్మక్క సారక్క ఆశీస్సులతో కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారు

సమ్మక్క సారక్క ఆశీస్సులతో కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారన్నారు ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి. నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను..బీఆర్ఎస్ అభ్యర్థులపై సమ్మక్క సారక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. నాపై నమ్మకంతో టికెట్...

జియో ఫైనాన్సీయల్‌ లో ఎల్‌ఐసి కి 6.66 శాతం వాటా

జియో ఫైనాన్సీయల్‌ సర్వీసెస్‌ లో 6.66 శాతం వాటాను స్వాధీనం చేసుకున్నామని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) తెలిపింది. ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూపులో నుంచి జియో ఫైనాన్సీయల్‌ను సంలీనం చేసి.....

ప్రజల దగ్గరకు వెళ్లే హక్కు బీఆర్ఎస్ పార్టీకే ఉంది

ప్రజల దగ్గరకు వెళ్లే హక్కు బీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండల కేంద్రంలోని వడ్డేపల్లి లో రూ.60 లక్షలతో నిర్మించిన జనరల్...

ఎగ్జామ్ లేకుండానే తపాలా శాఖలో ఉద్యోగాల భర్తీ

తపాల శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దాదాపు 30 వేల ఉద్యోగాలను భర్తీకి రేపటితో గడువు ముగియనుంది. దేశ వ్యాప్తంగా పోస్టల్ సర్కిళ్లలో 10వ తరగతి విద్యార్హతతో..మెరిట్ ఆధారంగా 30,041 గ్రామీణ డాక్...

మైనార్టీల‌కు అండగా సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను సమ దృష్టితో చూస్తూ పాలన అందిస్తున్నారని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అన్నివ‌ర్గాల ప్రజలతో పాటు, మైనార్టీల‌ను కూడా అన్ని విధాలుగా సీఎం ఆదుకున్నారన్నారు....

అద్భుత పర్యాటక కేంద్రంగా కరీంనగర్ రివర్ ఫ్రంట్

కరీంనగర్ జిల్లాను అభివృద్దితో పాటు అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. ప్రజలకు వినోదాన్ని పంచేలా చేపడుతున్న మానేరు రివర్ ఫ్రంట్ అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా చరిత్రలో నిలువనుందన్నారు....

జైపూర్‌లో జీపు,ట్రక్కు ఢీకొని ఆరుగురు మృతి

రాజస్థాన్‌ జైపూర్‌లో ఇవాళ(మంగళవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా జిల్లా మండవార్‌ లో ఎదురెదురుగా వచ్చిన ట్రక్కు, జీపు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. మరో 11 మంది గాయపడ్డారు....

విద్యా సంస్థల్లో చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ ప్రత్యక్షప్రసారం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే రేపు (బుధవారం) సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌కు  ఇస్రో సర్వం...

prashanth

2728 POSTS
0 COMMENTS
spot_img