Monday, May 20, 2024

prashanth

2728 POSTS
0 COMMENTS

మా ఓట్లన్నీ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమనన్నకే

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, బాల్క సుమన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తోంది. అభివృద్ధి, సంక్షేమం లో చెన్నూరు...

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్ట్ అరెస్ట్.. భారీగా పేలుడు ప‌దార్థాలు స్వాధీనం

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దంతెవాడ‌లో ఓ మావోయిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఆ మావోయిస్టు దగ్గర 80 బాంబులు, జిలెటిన్ రాడ్, రెండు డిటోనేట‌ర్లు, బాణాసంచాతో పాటు మావోయిస్టు సాహిత్యంను పోలీసులు సీజ్ చేశారు. డిస్ట్రిక్ట్ రిజ‌ర్వ్...

జావెలిన్‌ త్రోలో  గోల్డ్ మెడల్  సాధించిన నీరజ్ చోప్రా

జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా సరికొత్త చరిత్రను సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌లో గోల్డ్ మెడల్ ను గెలుచుకున్న మొదటి ఇండియన్ గా నిలిచాడు. హంగేరిలోని బుడాపెస్ట్ లో జరిగిన అథ్లెటిక్స్‌...

సహకార బ్యాంకును మోసం చేసిన కేసులో దంపతుల అరెస్ట్

హైదరాబాద్ కూకట్ పల్లిలోని కన్యకాపరమేశ్వరి సహకార బ్యాంకును మోసం చేసిన కేసులో బార్యాభర్తలను అరెస్టు చేశారు సీఐడీ అధికారులు. 14ఏళ్లుగా తప్పించుకున్న తిరుగుతున్నారు ఆ బ్యాంకు డైరక్టర్ పద్మ, ఆమె భర్త. ఇవాళ...

భూ కబ్జాదారులే అసత్య ప్రచారాలు చేస్తున్నారు

బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కపాడుకుంటామన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ప్రతిపక్ష పార్టీలు రెచ్చకొట్టే కార్యక్రమాలు చేసినా ఓపికతో ఉండాలన్నారు. హనుమకొండలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ...

వైద్య విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవ‌లందించండి

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్ విద్యనభ్యసించిన ప్రతి విద్యార్థి గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదలకు వైద్య సేవలు అందించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. ఇవాళ (సోమవారం) మహబూబ్ నగర్...

మహబూబాబాద్ ఎస్పీగా చంద్రమోహన్ నియామకం

మహబూబాబాద్ ఎస్పీగా గుండేటి చంద్రమోహన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఇవాళ(సోమవారం) ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ ఎస్పీగా పని చేస్తున్న శరత్ చంద్ర పవార్ ను...

మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు

సీఎం కేసీఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై.. వేల్పూర్ మండలం పడగల్, హనుమాన్ నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇవాళ(సోమవారం) బీఆర్ఎస్ లో చేరారు. మండల బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, హనుమాన్...

చేవెళ్ల మరో హైదరాబాద్ గా ఏర్పడే అవకాశం ఉంది

లక్ష కోట్లతో కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారని...ప్రాజెక్టు ఖర్చు లక్ష కోట్లు అయినప్పుడు దోచుకున్నారని అనడం సబబు కాదన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పాలమూరు రంగారెడ్డిని కూడా త్వరలో పూర్తి చేసి ఈ...

రెండు జాతీయ పార్టీ రాష్ట్ర నేతలు పనికిమాలినోళ్లని వాళ్లే ఒప్పుకున్నారు

రాష్ట్రంలో ఉన్న రెండు జాతీయ పార్టీల పరిస్థితి ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకీల మోత అన్నట్టుగా ఉందన్నారు టీఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి. రాష్ట్రంలో మీటింగులు పెట్టి గప్పాలు కొట్టే...

prashanth

2728 POSTS
0 COMMENTS
spot_img