హైదరాబాద్: అమెరికా పర్యటనలో భాగంగా హ్యూస్టన్ లో పలు కంపెనీలతో మంత్రి కే తారక రామారావు సమావేశమయ్యారు. తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణంతో పాటు ప్రభుత్వ ప్రగతిశీల విధానాలను ఆయా కంపెనీ యాజమాన్యాలకు...
దివంగత పీజీ మెడికో డాక్టర్ ప్రితి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటు ప్రభుత్వం, అటు ఆమె కుటుంబానికి మధ్య వారధిగా నిలుస్తూ ప్రీతీ కుటుంబంలో...
మహిళలు, పిల్లల కోసం కూకట్పల్లిలో ప్రత్యేకంగా నిర్మించిన పార్కును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. బాలాజీ నగర్ డివిజన్లో ఏర్పాటుచేసిన పార్క్ను కార్పొరేటర్ శిరీష బాబురావుతో కలిసి ఆయన అందుబాటులోకి తీసుకొచ్చారు. కేటీఆర్...
లండన్ లోని భారత హై కమిషనర్ విక్రం కె. దురై స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇన్వెస్ట్మెంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కే. తారక రామారావు ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్...
తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు యూకే పర్యటనకు బయలుదేరారు. ఈ రోజు ఉదయం యూకేకు బయలుదేరిన మంత్రి...