Monday, May 20, 2024

రహదారిపై దగ్ధమైన కారు.. తృటిలో తప్పిన ప్రాణనష్టం!

spot_img

సిద్దిపేట జిల్లా: గౌరారం గ్రామ శివారులో రాజీవ్ రహదారిపై కారు దగ్ధమైంది. హైదరాబాద్ వెళుతుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు ఒక్కసారిగా కారునుంచి బైటకి వచ్చేయడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్‌ను ప‌రామ‌ర్శించిన సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్

Latest News

More Articles