Monday, May 20, 2024

వైఎస్ షర్మిలపై కేసు నమోదు

spot_img

హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విషయంలో బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలపై కేసు నమోదైంది. బీఆర్ఎస్ కార్యకర్తల ఫిర్యాదుతో మొత్తం 2 సెక్షన్ల కింద(505 (2), 504) షర్మిలపై కేసు నమోదు చేసినట్లు బంజారా హిల్స్ పోలీసులు తెలిపారు.

Latest News

More Articles