Saturday, May 18, 2024

అసెంబ్లీలో ఉద్యోగాల పేరిట నిరద్యోగులకు కుచ్చుటోపీ

spot_img

హైదరాబాద్: బోరబండ పీఎస్ పరిధిలో పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని బోరబండ పోలీసులు అరెస్టు చేసారు. వివరాల్లోకి వెళితే.. సమీరుల్లా ఖాన్ అనే వ్యక్తి అసెంబ్లీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి వద్ద నుంచి పైసలు వసూలు చేసి మొఖం చేటేశాడు. ఎన్నిసార్లు అడిగినా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితులు బోరబండ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సమీరుల్లా ఖాన్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Latest News

More Articles