మరోసారి పచ్చ జెండాతో ప్రధాని మోదీ సిద్ధమయ్యారు. జెండా ఊపిన అదే వందే భారత్ రైలుకు మళ్లీ మళ్లీ కొత్త రూటులో ప్రారంభించినప్పుడల్లా ఆయన ఇదే కార్యక్రమం పెట్టుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 15...
తెలంగాణలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు జిల్లాలో పెద్ద విషాధాన్ని నింపాయి. ఈ భారీ వర్షాలకు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. ఆసిఫాబాద్...
ఆసుపత్రులకు వెళ్లడం, వైద్యుల నుండి చికిత్స పొందడంతోపాటు, చాలా మంది భారతీయులు తమ అనారోగ్యాలను, ముఖ్యంగా ప్రాణాంతక వ్యాధులను నయం చేసుకోవడానికి దేవాలయాలను సందర్శిస్తారు. ఇది దేవునిపై వారి విశ్వాసాన్ని తెలియజేస్తుంది. మనదేశంలో...
హిందూ మతంలో, ఆంజనేయ స్వామిని కష్టాలను నాశనం చేసేవాడు అని పిలుస్తారు. హనుమంతుడిని ఆరాధించే వ్యక్తి కష్టాల నుండి విముక్తి పొందాడని.. సంతోషకరమైన, సంపన్నమైన జీవితాన్ని గడిపారని పండితులుచెబుతున్నారు. కానీ, ఆంజనేయ స్వామిని...
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 484 ఐటీఐ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు...
బంగారాన్ని రోజూ ధరిస్తే, దాని మెరుపు క్రమంగా తగ్గుతుంది. అమ్మమ్మల కాలంనాటి ఆభరణాలు చూస్తే అవి చాలా పాతవిగా కనిపించడమే కాకుండా మెరుపు కూడా కోల్పోయి కనిపిస్తాయి. అయితే బంగారం ఎంత పాతదైనా...
మానవ మెదడు, ప్రేగులు, కడుపుతో ఒక రకమైన ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. జీర్ణశక్తి బాగుంటే మనిషి ఎలాంటి ఆహారం అయినా తిని సుఖపడతారు. కానీ కొన్నిసార్లు రుచి బాగుందని ఎక్కువగా తింటుంటారు. దీంతో...
మహిళలకు శుభవార్త. బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. మొన్నటివరకు కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గతూ వస్తున్నాయి. శుక్రవారం తులంపై రూ. 180 తగ్గగా...తాజాగా శనివారం ఒక్కరోజే మళ్లీ రూ. 200...
రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ అత్యంత రుచికరమైన ఆహారాలలో ఒకటి. ప్రతి ఒక్కరూ వీటిని చాలా ఇష్టంగా తింటుంటారు. కానీ కొందరు మాత్రం రాజ్మా వల్ల బరువు పెరుగుతారనే అపోహలో ఉంటారు. కానీ...
సూర్యపేట ప్రజలకు మంత్రి జగదీశ్ రెడ్డి శుభవార్త చెప్పారు. సూర్యపేటలో సెప్టెంబర్ 26న ఐటీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన బ్రోచర్ ను టాస్క్ అధికారులతో కలిసి మంత్రి...