న్యూఢిల్లీ: లోక్ సభలో అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ప్రసంగించారు. గత 9 ఏండ్లుగా కేంద్రం సహకరించకున్నా తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. అన్నింటా...
హైదరాబాద్: ఆదివాసీల ప్రగతి తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో పెరిగిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివాసీలకు తెలంగాణ వచ్చాకే మేలు జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏ పార్టీ...
సూర్యపేట జిల్లా: కల్యాణ లక్ష్మీ , షాదీముబారక్ పథకాల ద్వారా అడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. నియోజకవర్గంలోని...
హైదరాబాద్: సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో రెండు అంతరాష్ట్ర దొంగల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన 11 ఫోర్ వీలర్స్, 27...
సైబరాబాద్ : కొండాపూర్ AMB మాల్ పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎయిర్ లైవ్ పబ్ లో సెక్యురిటి సిబ్బంది తమను చితకబాదారని కొందరు యువకులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు...
మహబూబ్ నగర్ జిల్లా: గో ఆధారిత వ్యవసాయం శ్రేయస్కరమని, అందరికి ఆరోగ్యకరమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. జడ్చర్లలోని BR రెడ్డి గార్డెన్ లో అఖిలభారత గో సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి...