Saturday, May 18, 2024

వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదం

spot_img

జనగామ జిల్లా : వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారి యశ్వంతపూర్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు వాటర్ ట్యాంకర్ ని వెనుక నుండి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ చనిపోగా.. పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని జనగామ జిల్లా ఆస్పత్రికి పోలీసులు తరలించారు.

Latest News

More Articles