తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫొటో ఫ్రేమ్ వర్క్స్ షాపులో మంటలు ఎగిసిపడ్డాయి. రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరగడం.. మంటలు ఇళ్ల వైపు వ్యాపిస్తుండటంతో స్థానికులు...
తెలంగాణ రాష్ట్రానికి దక్కిన అపూర్వ గౌరవం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి లండన్లోని గ్రీన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రతిష్ఠాత్మక గ్రీన్...
వర్షా కాలానికి నాంది పలికే మృగశిర కార్తె గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్తెను గ్రామీణ ప్రాంత వాసులు మిరుగు కార్తెగా చెబుతారు. జూన్ మొదటి వారంలో వచ్చే ఈ కార్తె...
సినీ నటుడు ప్రభాస్ ఇవాళ(మంగళవారం) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలో ఇవాళ ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో తెల్లవారుజామున సంప్రదాయ దుస్తుల్లో ప్రభాస్..శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు...
హైదరాబాద్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. నిన్న స్వామివారిని 87,434 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ వెల్లడించింది. అదే సమయంలో 39,957 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.14...