Saturday, May 18, 2024
Homeఆధ్యాత్మికం

ఆధ్యాత్మికం

కాకినాడ జిల్లా రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మహిళలు మృతి

కాకినాడ జిల్లాలో ఇవాళ (ఆదివారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాళ్లరేవు మండలం క్వారింగలో మధ్యాహ్నం సుబ్బరాయుని దిమ్మె సెంటర్ లో ప్రైవేటు బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు...

భక్తులతో కిటకిటలాడుతున్న కొండగట్టు

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు భక్తులతో కిక్కిరిపోతోంది. నేడు పెద్ద హనుమాన్ జయంతి కావడంతో భక్తులు కొండగట్టు అంజన్న దర్శించుకోవడానికి బారులు తీరుతున్నారు. మాలాధారులు, భక్తులతో అంజన్న క్షేత్రం కిటకిటలాడుతోంది. సీసీ...

హనుమాన్ జయంతికి ముస్తాబైన కొండగట్టు

పెద్ద హనుమాన్ జయంతికి కొండగట్టు ముస్తాబైంది. నేటి నుండి మూడు రోజుల పాటు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి వారికి భద్రాచలం నుండి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలు,...

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి రంగం సిద్ధం

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వచ్చే నెల 20న జరిగే అమ్మవారి కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లపై MCHRDలో వివిధ శాఖల అధికారులతో మంత్రి...

తిరుమలలో అధికారుల వైఫల్యం.. శ్రీవారి ఆలయంలోకి ఫోన్‎తో వెళ్లిన భక్తుడు

తిరుమలలో మరోసారి భద్రతా వ్యవస్థ డొల్లతనం బయటపడింది. నిన్న రాత్రి శ్రీవారి ఆలయంలోకి ఓ భక్తుడు మొబైల్ ఫోన్‎తో ప్రవేశించాడు. దాంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‎లో అధికారుల నిఘా వైఫల్యం బట్టబయలైంది. ఆదివారం...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics