నిజామాబాద్ ఇంధల్వాయి శివారులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎం ను ముగ్గురితో వెళుతున్న బైక్ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి మరో...
మహబూబాబాద్: మంత్రి కేటీఆర్ మహబూబాబాద్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్,ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్,ఎమ్మెల్సీ రవీందర్ రావు,జెడ్పీ ఛైర్మెన్ బిందు,కలెక్టర్ శశాంక,ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు.
ఈ...
కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో గురువారం తెల్లవారుజామున అకాల మరణం చెందారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు....
ముస్లింలు పవిత్రంగా భావించే బక్రీద్ పండగ సందర్భంగా మైనార్టీలకు శుభాకాంక్షలు తెలిపారు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ (గురువారం) కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఈదుగా మైదానంలో బక్రీద్ సందర్భంగా...
సంక్షేమం, అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రతీ గడపకూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయన్నారు. వనపర్తి జిల్లాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ(గురువారం) 239 మంది క్షయవ్యాధిగ్రస్తులకు సొంత...