బీఆర్ ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మరి కొంతమంది బీ ఫారాలు అందుకున్నారు. ఇవాళ(సోమవారం) 28 మందికి కేసీఆర్ బీ ఫారాలు ఇచ్చారు.
బీ ఫారాలు అందుకున్న వారు..సంజయ్ కల్వకుంట్ల, డా.ఎన్ సంజయ్ కుమార్, కొప్పుల ఈశ్వర్,కోరుకంటి చందర్, పుట్ట మథు, చింత ప్రభాకర్, చామకూర మల్లారెడ్డి, కె పి వివేకానంద్, మాధవరం కృష్ణారావు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, టి. ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, కొప్పుల మహేశ్ రెడ్డి, మెతుకు ఆనంద్, ముఠా గోపాల్,కాలేరు వెంకటేశ్, దానం నాగేందర్,మాగంటి గోపీనాథ్, టి. పద్మారావు, లాస్య నందిత, గొంగిడి సునీత, శానంపూడి సైదిరెడ్డి, డి.ఎస్.రెడ్యానాయక్, బానోత్ శంకర్ నాయక్,చల్లా ధర్మారెడ్డి,ఆరూరి రమేశ్,గండ్ర వెంకట రమణారెడ్డి.
ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ పార్టీలో చేరిన పొన్నాల లక్ష్మయ్య