తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్గా దీపాదాస్ మున్షీ నియమితులయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దీపాదాస్ పరిశీలకురాలిగా పనిచేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా వ్యవహరించిన మాణిక్ రావ్ థాక్రేను గోవా కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా నియమించింది ఏఐసీసీ . ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా మాణిక్కం ఠాగూర్ను నియమించింది.