Sunday, May 19, 2024

నాకూ నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే అంటున్న ఆ రాష్ట్ర సీఎం.!

spot_img

కేంద్ర ప్రభుత్వం, ఎల్జీ అడ్డంకులు, ఆటంకాల మధ్య ఢిల్లీ ప్రభుత్వానికి నడుపుతున్నందుకు తనకు కూడా నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందేనని సీఎం కేజ్రీవాల్ అన్నారు. బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతూ..ఢిల్లీలో ఆసుపత్రులు, పాఠశాలల నిర్మాణాన్ని నిలిపివేయించడానికి ప్రయత్నిస్తారు. పేద పిల్లలకు వారి పిల్లలకు అందే విద్యే అందాలని అనుకోరు. అలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నానో నాకొక్కొడికి మాత్రమే తెలుసు అన్నారు. దీనికి నాకు నోబెల్ బహుమతి రావాలంటూ కేజ్రీవాల్ అన్నారు.

ఇది కూడా చదవండి:కాంగ్రెస్ నాయకుల మెప్పు కోసం పోలీసుల దౌర్జన్యం

Latest News

More Articles