Monday, May 20, 2024

పలు బ్లడ్ బ్యాంకులపై దాడులు.. భారీగా ప్లాస్మా యూనిట్స్ స్వాధీనం

spot_img

హైదరాబాదులో పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ దాడులు చేపట్టింది. నగరంలోని బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హ్యూమన్ ప్లాస్మా అమ్మకాలు చేపడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. సేకరించిన హ్యూమన్ ప్లాస్మాలను అక్రమంగా అమ్ముతున్నట్లు తమ విచారణలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తనిఖీల సందర్భంగా భారీగా ప్లాస్మా యూనిట్స్ స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు.

Also Read.. రేవంత్‎ను కాంగ్రెస్ నాయకులే బొందపెడతారు

Latest News

More Articles