హైదరాబాద్: సికింద్రాబాద్ నవకేతన్ బిల్డింగ్ లో ఓక్క సారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎనిమిది అంతస్థుల భవనంలో ఓక్క సారిగా సెల్లర్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. సెల్లర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకోగా అగ్నిప్రమాదం దాటికి వాహనలు కాలిపోయాయి.
Also Read.. తెలంగాణకు పర్యాయపదం ముఖ్యమంత్రి కేసీఆర్
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. స్పాట్ కు చేరుకోని మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలన అదుపులోకి తీసుకవచ్చారు. సెలవు రోజులు కావడంతో పాటు సాయంత్రం సమయం కావడంతో ఆఫీసుల్లో ఎవరు లేకపోవడంతో పేను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.