Sunday, May 19, 2024

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల

spot_img

హైదరాబాద్: ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నది ఏపీపీఎస్సీ. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించి, ప్రిలిమినరీ పరీక్షను మార్చి 17న నిర్వహిస్తారు. ఆఫ్‌లైన్‌ మోడ్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఈ పరీక్ష ఉంటుందని  ఏపీపీఎస్సీ వెల్లడించింది.

Latest News

More Articles