Wednesday, May 22, 2024

డిసెంబర్ 16న జెఎన్టీయూలో మెగా జాబ్ మేళా

spot_img

హైదరాబాద్ జెఎన్టీయూ క్యాంపస్ లో ఈ నెల(డిసెంబర్) 16న మెగా జాబ్ మేళా-2023 నిర్వహించనున్నట్లు వీసీ నర్సింహారెడ్డి ప్రకటించారు. ఈ మేళాలో 100 కంపెనీలు పాల్గొని 10 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తాయని తెలిపారు.2016 నుంచి 2023 మధ్య ఉత్తీర్ణులైన వారు ఇందులో పాల్గొనవచ్చన్నారు.

టెన్త్,ఇంటర్,డిప్లొమా,బీటెక్, ఎంటెక్,డిగ్రీ,పీజీ,బీఫార్మసీ,ఎంఫార్మసీ అభ్యర్థులు అర్హులుగా తెలిపారు. అంతేకాదు దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదన్నారు.

ఇది కూడా చదవండి: భారీ అగ్నిప్రమాదం.. రూ.100 కోట్ల ఆస్తి నష్టం

Latest News

More Articles