Tuesday, May 14, 2024

మార్చి 12 నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభం

spot_img

లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఢీలా పడ్డ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నింపనున్నారు. ఇందులో  భాగంగా ఈ నెల 12వ తేదీన కరీంనగర్ లో బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రతీ పార్లమెంట్ నియోజక వర్గంలో రెండు రోజుల పాటు కేసీఆర్ పర్యటించనున్నారు.దీంతో బహిరంగ సభలతో పాటు రోడ్ షోలకు ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

ఇది కూడా చదవండి: ఈ నెల 6న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు

Latest News

More Articles