Saturday, May 11, 2024

ఈనెల 7న కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి కళ్యాణం

spot_img

సిద్దిపేట జిల్లా : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం ఈనెల 7న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తోటబావి వద్ద కల్యాణ మండపంతో పాటు వీధులు క్యూ లైన్ లు , ప్రధాన వీధులు  సందర్శించి పరిశీలించిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఆయనతో పాటు డీసీపీ అందే శ్రీనివాస్ రావు, హుస్నాబాద్ ఏసీపీ వాసల సతీష్ తదితరులు ఉన్నారు.

Also Read.. సిబిఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో మార్పులు

Latest News

More Articles