ఖమ్మం జిల్లాలో విషాదం జరిగింది. వైరా జలాశయం దగ్గర పంట పొలాల్లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి, రాపల్లి గ్రామాలకు చెందిన వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వారి మృతికి కులం, కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: బాగా ఆలోచించి ఓటు వేయాలి.. లేదంటే 5 ఏండ్లు బాధపడాలి